Mizoram Election Results 2023: మిజోరంలో జెడ్‌పీఎం జయ కేతనం

Published on Mon, 12/04/2023 - 07:28

Live Updates..

జెడీపీఎం జయ కేతనం

  • 27 స్థానాలను కైవసం చేసుకున్న జెడ్పీఎం
  • 7 చోట్ల ఎంఎన్‌ఎఫ్‌ విజయం.. 3 స్థానాల్లో ముందంజ

25 చోట్ల జెడ్‌పీఎం గెలుపు.. 2 స్థానాల్లో ముందంజ

సెర్చిప్‌ నియోజకవర్గంలో జెడ్‌పీఎం సీఎం అభ్యర్థి లాల్దుహోమా ఘన విజయం

జెడ్‌పీఎం ‘మ్యాజిక్‌’ విజయాలు 

  • 20 స్థానాల్లో జెడ్‌పీఎం విజయం.. 7 చోట్ల ఆధిక్యం
  • 7 స్థానాల్లో ఎంఎన్‌ఎఫ్‌ గెలుపు
  • ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన జెడ్‌పీఎం
  • రేపు గవర్నర్‌ను కలవనున్ను సీఎం అభ్యర్థి  లాల్దుహోమా
  • 16 స్థానాల్లో జెడ్‌పీఎం విజయం.. 11 చోట్ల కొనసాగుతున్న ఆధిక్యత
  • 3 చోట్ల ఎంఎన్‌ఎఫ్‌ గెలుపు.. 7 స్థానాల్లో ముందంజ
  • 2 సీట్లు గెలుపొందిన బీజేపీ.. ఒక చోట కాంగ్రెస్‌ ఆధిక్యం

ఎంఎన్‌ఎఫ్‌ తొలి గెలుపు

  • ఒక చోట గెలిచిన మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌), మరో 10 చోట్ల లీడింగ్‌
  • జెడ్‌పీఎంకు 11 విజయాలు, 15 చోట్ల కొనసాగుతున్న ఆధిక్యం

7 స్థానాల్లో జెడ్‌పీఎం విజయం.. 

  • 7 స్థానాల్లో జెడ్‌పీఎం విజయం, మరో 19 చోట్ల ఆధిక్యం
  • 11 నియోజకవర్గాల్లో ఎంఎన్‌ఎఫ్‌ ముందంజ
  • ఒక చోట గెలిచిన బీజేపీ, మరో స్థానంలో లీడింగ్‌
  • ఒక స్థానంలో కాం‍గ్రెస్‌ ముందంజ

మిజోరంలో దూసుకుపోతున్న జేపీఎం
జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌(జెడ్‌పీఎం).. 26స్థానాల్లో లీడ్‌, ఒక స్థానంలో గెలుపు
ఎంఎన్‌ఎఫ్‌.. 9 స్థానాలు
బీజేపీ..3
కాంగ్రెస్‌..2 స్థానాల్లో లీడ్‌

మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్‌.. 

  • ఈసీ ట్రెండ్స్‌ ప్రకారం.. 
  • ఎంఎన్‌ఎఫ్‌..5 
  • జెడ్‌పీఎమ్‌..3
  • బీజేపీ..1
  • కాంగ్రెస్‌..1 చోట ఆధిక్యం 

మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్‌


పోస్టల్‌ బ్యాలెట​్‌ ఓట్లను లెక్కిస్తున్న అధికారులు. 

►మిజోరంలో ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

► మిజోరంలో కౌంటింగ్‌కు సర్వం సిద్దం.

►మిజోరం అసెం‍బ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు కౌంటింగ్‌ జరుగనుంది. కౌంటింగ్‌ ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. 

►40 నియోజక వర్గాలున్న మిజోరంలో అధికార ఎంఎన్‌ఎఫ్‌(మిజో నేషనల్‌ ఫ్రంట్‌), జడ్‌పీఎం (జొరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌), కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

►ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 13 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని మిజోరం రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి హెచ్‌.లియాంజెలా తెలిపారు.

►మిజోరంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 80 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.

►174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్‌ 26, జడ్‌పీఎం 8, కాంగ్రెస్‌ 5, బీజేపీ ఒక స్థానం గెలుపొందాయి.

►నవంబరు 7న మిజోరం అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

Videos

ఎన్నికల ఫలితాలపై ఉష శ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు

ముగిసిన లోక్ సభ ఎన్నికల ప్రచారం

5 ఏళ్ల క్రితం ఇదే రోజు.. వైయస్ జగన్ ట్వీట్

పిన్నెల్లి పిటిషన్ పై విచారణ.. సీఈసీకి హైకోర్టు ఆదేశం

ఆకట్టుకున్న వల్లభనేని వంశీ కుమార్తె భరతనాట్య ప్రదర్శన

సీఈఓ మెమోపై భారీ ట్విస్ట్

నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..

మరో మహిళతో రూమ్లో ఉండగా పట్టుకున్న నక్షత్ర

ఏపీ ఎన్నికల ఫలితాలు,సర్వేలపై దేవులపల్లి అమర్ కామెంట్స్

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్.. కాసేపట్లో విచారణ

Photos

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024కు ముందు భార్య అనుష్కతో కోహ్లి చక్కర్లు.. ఫొటోలు వైరల్‌

+5

హీరోయిన్‌ మూడో పెళ్లి.. తెలుగులోనూ నటించింది (ఫోటోలు)

+5

11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్‌ కపుల్‌.. కుమారుడి కోసం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరో ఆశిష్‌ (ఫొటోలు)