Breaking News

ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడిగా శ్రేయామ్స్‌ కుమార్‌

Published on Sat, 09/28/2024 - 05:36

సాక్షి, న్యూఢిల్లీ: ‘ది ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ’ (ఐఎన్‌ఎస్‌) అధ్యక్షుడిగా ఎంవీ శ్రేయామ్స్‌ కుమార్‌ (మాతృభూమి) ఎన్నికయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఐఎన్‌ఎస్‌ బిల్డింగ్‌లో 85వ వార్షిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగింది. 

ఈ సమావేశంలో 2024–25 సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎంవీ శ్రేయామ్స్‌ కుమార్‌ను ఎన్నుకోగా.. వివేక్‌ గుప్తా డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, కరణ్‌ రాజేంద్ర దర్దా (లోక్‌మత్‌) ఉపాధ్యక్షుడిగా, తన్మయ్‌ మహేశ్వరీ (అమర్‌ ఉజాలా) కోశాధికారిగా, మేరీపాల్‌  ప్రధాన కార్యదర్శిగా  ఎన్నికైనట్లు ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ తెలిపింది.

 కేఆర్‌పీ రెడ్డి (సాక్షి), వివేక్‌ గొయెంకా (ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌), అతిదేవ్‌ సర్కార్‌ (టెలిగ్రాఫ్‌), మహేంద్ర మోహన్‌ గుప్తా (దైనిక్‌ జాగరణ్‌), ఐ.వెంకట్‌ (ఈనాడు), జయంత్‌ మమెన్‌ మాథ్యూ (మలయాళ మనోరమ)లు ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు