30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు
Breaking News
ఇస్రోలో ఏం జరుగుతోంది?.. కేంద్రంపై ఉద్యోగుల ఆగ్రహం
విమానంలో ఇలా కట్టేశారు.. అసలేం జరిగిందంటే..?
టీవీ యాంకర్కు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు
ఏపీలో కదులుతున్న డీఎస్సీ అక్రమాల డొంక
విషాదం.. గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి!
షాకింగ్ వీడియో.. ఎయిర్షోలో కుప్పకూలిన విమానం
ఎర్రవల్లిలో కీలక భేటీ.. గులాబీ దళానికి కేసీఆర్ దిశానిర్దేశం!
లోహగఢ్ కోట.. కేతన్ హత్యలో మరో షాకింగ్ ట్విస్ట్
ఆదోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర దారుణం
ధురంధర్, ధూమ్ మచాయీ హై అంటూ.. మోదీ అదిరిపోయే స్పీచ్
బోయిమ్, అవ్వాద్లకు ఇందిరా గాంధీ శాంతి బహుమతి
Published on Fri, 12/15/2023 - 06:28
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనడంలో కృషి సాగిస్తున్న డేనియల్ బరెన్బోయిమ్, అలీ అబు అవ్వాద్లకు 2023 సంవత్సరం ఇందిరా గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు. అర్జెంటినాలో జని్మంచిన సంగీత కళాకారుడు బరెన్బోయిమ్, పాలస్తీనాకు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు.
వీరిద్దరికీ కలిపి సంయుక్తంగా ఇందిరాగాంధీ శాంతి, నిరాయు«దీకరణ, సామాజికాభివృద్ధి బహుమతిని ప్రదానం చేసినట్లు కమిటీ జ్యూరీ చైర్మన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ చెప్పారు. వీరిద్దరూ మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు కృషి సాగిస్తున్నారని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ప్రశంసించింది.
#
Tags : 1