ఎండలను కంట్రోల్ చేస్తా.. వాట్ ఈజ్ దిస్ విడ్డూరం
Breaking News
తమిళనాడులో దారుణం.. వైరల్ వీడియో
తెలంగాణ బిల్డింగ్ రూల్స్లో కీలక మార్పులు.. కొత్త ఆదేశాలు ఇవే..
బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి.. కేసీఆర్ సమక్షంలో చేరిక?
‘మన గ్యాస్ని ఎవర్రా ఆపేది?’.. భారత్కు అమెరికా గ్యాస్!
ఇజ్రాయెల్కు బిగ్ షాక్!.. ఇరాన్ పవర్ఫుల్ అటాక్
ట్రంప్ షాకింగ్ పోస్ట్.. ‘అతని చావుతో సంతోషం’
ఇరాన్ యుద్ధం వేళ భారత్కు గుడ్న్యూస్
టీసీ రాజన్ నిజమైన గాంధేయవాది.. వైఎస్ జగన్ సంతాపం
సైదాపురం గ‘లీజు’కు సర్కారు సై!
దేవుడి భూములకు బేరం!
ఆరు గ్యారంటీల అమలుకు ‘ప్రైవేటు’ బిల్లు
జల కాలుష్యం... జబ్బులు ప్రాణాంతకం
Published on Sun, 03/22/2026 - 00:44
సురక్షితమైన మంచినీరు ఇప్పటికీ సమస్యగానే ఉంటోంది. ‘జల జీవన్ మిషన్’ వంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నా, దేశంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడితో అల్లాడుతూనే ఉన్నారు. సురక్షితమైన మంచినీరు దొరకక తరచుగా వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు.


మన దేశంలో 2020–25 మధ్యకాలంలో నమోదైన లెక్కలు చూసుకుంటే, జల కాలుష్యం వల్ల రోగాల బారిన పడుతున్నవారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. నీటి కాలుష్యం వల్ల తలెత్తే జబ్బులు, వాటి బారిన పడున్నది సుమారుగా ఎందరో ఒకసారి పరిశీలిద్దాం...
#
Tags : 1