Breaking News

జొమాటో కొత్త ఫీచర్‌.. దీపిందర్‌ వీకెండ్‌ అప్‌డేట్‌

Published on Sat, 08/17/2024 - 21:28

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఎక్కువ మంది ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులు ఫుడ్‌ ఆర్డర్‌ చేసేటప్పుడు ఒకే ఫోన్‌ను మార్చుకునే ఇబ్బంది లేకుండా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు జొమాటో ఫౌండర్‌, సీఈవో దీపిందర్‌ గోయల్‌ తెలిపారు.

ఈ కొత్త ఫీచర్‌ని 'గ్రూప్ ఆర్డరింగ్' అని పిలుస్తారు. ఫుడ్‌ ఆర్డర్‌ చేసేటప్పుడు యూజర్లు తమ స్నేహితులకు లింక్‌లను షేర్‌ చేయడాని​కి ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా వారు తమకు నచ్చిన వంటకాల జాబితాను సలువుగా జోడించవచ్చు. దీంతో ఫుడ్‌ ఆర్డర్ చేయడం మరింత వేగవంతమవుతుంది.

దీపిందర్‌ గోయల్‌ వీకెండ్‌ అప్‌డేట్‌ పేరుతో ‘ఎ‍క్స్‌’ (ట్విటర్‌)లో ఈ కొత్త ఫీచర్‌ గురించి తెలియజేశారు. ఈ చేసిన ఈ పోస్ట్‌కు లక్షకు పైగా వ్యూస్‌, వేలాదిగా  లైక్‌లు వచ్చాయి. యూజర్లు మిశ్రమ కామెంట్లు చేశారు.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు