Breaking News

హైదరాబాద్ కంపెనీ బోనస్‌ షేర్లు

Published on Sun, 06/07/2026 - 07:40

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెక్నాలజీ, డిజిటల్‌ ఇన్‌ఫ్రా కంపెనీ స్ట్రింగ్‌ మెటావర్స్‌ .. పబ్లిక్‌ ఇన్వెస్టర్లకు బోనస్‌ షేర్ల జారీని ప్రకటించింది. దీని ప్రకారం ప్రతి తొమ్మిది షేర్లకు గాను 2 షేర్లు లభిస్తాయి. ఇందుకు సంబంధించి నిర్వహించిన ఈ–వోటింగ్‌ ప్రక్రియలో మెజారిటీ షేర్‌హోల్డర్లు సానుకూలంగా ఓటింగ్‌ చేసినట్లు కంపెనీ తెలిపింది.

దీనికి జూన్‌ 19 రికార్డు తేదీగా ఉంటుందని స్ట్రింగ్‌ మెటావర్స్‌ సీఈవో రాఘవేంద్ర హునస్గి తెలిపారు. సంస్థలో కనీసం 25 శాతం పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ ఉండాలన్న నిబంధన అమలు దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌ స్వచ్ఛందంగా బోనస్‌ ఇష్యూలో పాల్గొనడం లేదని కంపెనీ వివరించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)