అధికారంలో ఉంటే దౌర్జన్యాలు.. ప్రతిపక్షంలో ఉంటే కాళ్లు పట్టుకోవడం
Breaking News
ఎన్నికల ఎఫెక్ట్.. ‘తమిళనాట 6.5 లక్షల కొత్త ఓటర్లు’
చేవెళ్లలో కలకలం.. ఫాంహౌస్లో ఐటీ ఉద్యోగుల డ్రగ్స్ పార్టీ
ఎన్నికల్లో ‘గెలుస్తామన్న ధీమాతో నిర్లక్ష్యం వద్దు’
భువనగిరిలో లారీ బీభత్సం.. బైక్లను ఢీకొట్టి.. షాపులోకి దూసుకెళ్లి..
రష్యాను వణికించిన మరో భూకంపం.. సునామీ హెచ్చరిక
కూటమి కక్ష సాధింపు.. కొడాలి నానిపై కేసు నమోదు
మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. ‘ఢీ’ కొరియోగ్రాఫర్పై పోక్సో కేసు, అరెస్ట్!
Operation Akhal: మరో ముగ్గురు ఉగ్రవాదులు హతం
శశిథరూర్ కొత్త ట్విస్ట్.. రాహుల్ వ్యాఖ్యలపై వింత సమాధానం!
లోకేశ్.. తప్పుడు ప్రచారం వద్దు, కచ్చితంగా నిలదీస్తాం: పొన్నం
Ind Vs Pak: ‘సైనికుల రక్తం, భారతీయుల కంటే డబ్బే ముఖ్యమా?’
ఐటీ భళీ..ఆరోగ్యం బలి
Gaza: ఆకలి కేకలు.. 48 మంది దుర్మరణం
అడ్డంగా దొరికిన సిట్!
డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ.. ఫైనల్లో పాకిస్తాన్ చిత్తు
ఏజెంటిక్ ఏఐ.. ఉద్యోగ విప్లవం.. ఏమిటి దీని ప్రత్యేకత?
ఫ్రెండ్షిప్ డే స్పెషల్.. ఓటీటీల్లో ఈ సినిమాలు డోంట్ మిస్
ప్రపంచాన్ని మార్చే ఉత్పత్తి అప్పుడే సాధ్యం
అమెరికా పొమ్మంటోంది... జర్మనీ రమ్మంటోంది!
ఆర్బీఐ కొత్త ప్రతిపాదన
Published on Sat, 08/02/2025 - 10:00
బ్యాంకులు తమ డిజిటల్ ఛానళ్లపై థర్డ్ పార్టీ (ఇతర సంస్థలకు చెందిన) ఉత్పత్తులను ప్రదర్శించరాదంటూ ఆర్బీఐ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, బ్యాంక్ గ్రూపు సబ్సిడరీలు/జేవీలు/అసోసియేట్లకు సైతం ఇది వర్తించనుంది.
రిస్క్ ఆధారిత లావాదేవీల పర్యవేక్షణ, నిఘా యంత్రాంగాన్ని బ్యాంక్లు అమల్లోకి తీసుకురావాలని ముసాయిదా నిబంధనల్లో ఆర్బీఐ పేర్కొంది. కస్టమర్ల లావాదేవీల తీరును అధ్యయనం చేయడం, అసాధారణ లావాదేవీలను పర్యవేక్షించడం లేదా లావాదేవీలకు సంబంధించి కస్టమర్ల ఆమోదాన్ని ముందస్తుగా పొందడం వంటివి కొత్త రిస్క్ నిర్వహణ విధానం కింద ఆర్బీఐ ప్రతిపాదించింది. ఆగస్ట్ 11 వరకు వీటిపై భాగస్వాముల నుంచి సలహా, సూచనలను ఆహ్వానించింది.
#
Tags : 1