శ్రీవారి మొట్టికాయ.. అసెంబ్లీలో సప్ప పడ్డ చంద్రబాబు
Breaking News
బంగారం కొనబోతే షాక్! ధరలు ఎలా ఉన్నాయంటే..
హంగ్ ఎఫెక్ట్.. ఎక్స్ అఫీషియో అర్హతపై ఈసీ కీలక ఉత్తర్వులు
శ్రీశైలం వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
స్పందించిన పాక్.. ఇమ్రాన్ ఖాన్ తరలింపు?
ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం
అమెరికా వ్యూహం.. ఇరాన్పై ఏ క్షణమైనా దాడి?
మండలిలో 'ఫీజు' మంటలు!
పురంలో పైచేయి
చలో కొలంబో!
బాబు సర్కారు మరో రూ.500 కోట్ల అప్పు
ప్రేమంటే అంతేగా! అంతేగా!
మున్సిపల్ ముచ్చట్లు
నిన్ను నాశనం చేస్తా: తీవ్ర స్థాయిలో మండిపడ్డ భజ్జీ
బ్యాంక్లకు ఆర్బీఐ గవర్నర్ సూచన
Published on Fri, 02/13/2026 - 16:52
'ఆర్థిక అక్షరాస్యత వారం'ను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముంబైలో ప్రారంభించారు. ఈ నెల 13 వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఆర్థిక్ష అక్షరాస్యతపై అవగాహన కల్పించనున్నారు. ఒకటికి మించిన మాధ్యమాల్లో అవగాహన, ప్రచార కార్యక్రమాలను ఆర్బీఐ నిర్వహించనుంది.
2016 నుంచి ఆర్బీఐ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సురక్షిత కేవైసీ (కస్టమర్ గురించి వివరాలు తెలుసుకోవడం), సమ్మిళిత బ్యాంక్ ప్రాధాన్యాన్ని గవర్నర్ మల్హోత్రా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవైసీ, ఈ–కేవైసీ, సెంట్రల్ కేవైసీ ప్రాధాన్యాన్ని కస్టమర్లకు ఈ కార్యక్రమంలో భాగంగా తెలియజేయడంపై బ్యాంక్లు దృష్టి సారించాలని కోరారు. అదే సమయంలో కేవైసీ సంబంధిత మోసాలు, దుర్వినియోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
#
Tags : 1