నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..
Breaking News
ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఆర్టీసీ-మెట్రో రైల్ ఉమ్మడి పాస్
త్వరలో పాదయాత్ర చేస్తా: కేసీఆర్ కీలక ప్రకటన
రోడ్డెక్కిన ఏపీ సచివాలయ ఉద్యోగులు.. భారీగా ట్రాఫిక్ జామ్
‘బంగారు’ లాభం! ఒక్క లక్ష.. 3.28 లక్షలైంది
‘‘పెంపుడు జంతువుల కోసం ఖర్చు చేసే డబ్బు కంటే తక్కువ’’
ఏపీకి బిగ్ అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
పుతిన్కు బిగ్ షాక్.. ఒడెసాలో సంచలన నిర్ణయం!
మోదీ ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలు.. ప్రధానికి సీజేపీ కౌంటర్!
ఇస్రోలో ఏం జరుగుతోంది?.. కేంద్రంపై ఉద్యోగుల ఆగ్రహం
విమానంలో ఇలా కట్టేశారు.. అసలేం జరిగిందంటే..?
టీవీ యాంకర్కు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు
ఏపీలో కదులుతున్న డీఎస్సీ అక్రమాల డొంక
విషాదం.. గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి!
షాకింగ్ వీడియో.. ఎయిర్షోలో కుప్పకూలిన విమానం
ఎర్రవల్లిలో కీలక భేటీ.. గులాబీ దళానికి కేసీఆర్ దిశానిర్దేశం!
లోహగఢ్ కోట.. కేతన్ హత్యలో మరో షాకింగ్ ట్విస్ట్
ఆదోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర దారుణం
ధురంధర్, ధూమ్ మచాయీ హై అంటూ.. మోదీ అదిరిపోయే స్పీచ్
గుడ్ న్యూస్: తనఖా లేకుండా రూ.800 కోట్ల రుణాలు
Published on Wed, 06/07/2023 - 08:05
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిన్టెక్ కంపెనీ కినారా క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు (ఎంఎస్ఎంఈ) రూ.800 కోట్ల రుణాలను అందించాలని నిర్ణయించింది. తనఖా లేకుండా ఈ వ్యాపార రుణాలను సమకూరుస్తామని కంపెనీ సీవోవో తిరునవుక్కరసు ఆర్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు.
‘తెలుగు రాష్ట్రాల్లో 2016 నుంచి ఇప్పటి వరకు 20,000 పైచిలుకు కంపెనీలకు మొత్తం రూ.1,200 కోట్ల లోన్లు ఇచ్చాం. ఈ కంపెనీల ద్వారా 16,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కినారా వృద్ధిలో 20 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ఎంఎస్ఎంఈల నుండి సమకూరుతుందని ఆశిస్తున్నాం’ అని వివరించారు.
#
Tags : 1