Open AI CTO ఉదయ్ రుద్దరాజుకు YS జగన్ అభినందనలు
Breaking News
కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి
అప్పటివరకు నా నిరాహార దీక్ష కొనసాగుతుంది: వాంగ్చుక్
స్కూల్కు వెళ్తుండగా నడిరోడ్డులో విద్యార్థినిపై బుల్లెట్ల వర్షం.. మృతి
Hyd: వాహనదారులకు అలర్ట్.. 2 రోజులు ట్రాఫిక్ మళ్లింపులు
టీచర్ను హోటల్కు తీసుకెళ్లిన జిమ్ ట్రైనర్.. ఆపై నిజస్వరూపం..
10 ఏళ్లు ఇన్ఫీ మూర్తి చెప్పిన దానికి మించి చాకిరీ కానీ, టెకీ ఆవేదన
కాక్రోచ్ పార్టీ నేతలతో జేపీ నడ్డా చర్చలు
ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్
పచ్చ బిళ్ల ఉంటే కేసులు నమోదు చేయడం లేదు: పేర్ని నాని
సొంత ఇల్లు, కారు లేకపోయినా జీవితాన్ని ఇలా హాయిగా గడపొచ్చు..
50 సార్లు ట్రై చేశా డాడీ : బీటెక్లో గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య
షాకింగ్ ఘటన.. పోలీస్ హెడ్క్వార్టర్స్లో త్రిపుర డీజీపీ బలవన్మరణం
భారత్లో డెంగ్యూ వ్యాక్సిన్కు గ్రీన్ సిగ్నల్
కాక్రోచ్ ముట్టడి.. అమిత్ షాతో ధర్మేంద్ర ప్రదాన్ భేటీ
వర్ష సంబంధిత ప్రమాదాల్లో 17 మంది మృతి
లార్డ్స్లో సెంచరీ.. రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్
షాకింగ్ జిప్లైన్ రైడ్ ప్రమాదం, 40 అడుగుల ఎత్తునుంచి..!
‘రేర్ ఆఫ్ ది రేరెస్ట్’.. నెన్మారా కేసులో సంచలన తీర్పు
చార్ధామ్ యాత్ర నిలిపివేత!
400 ఏళ్ల నాటి ఆలయంలో బర్త్డే ప్రత్యేక పూజలు చేసిన నటి
మూడు వారాల కనిష్టానికి పసిడి
Published on Sat, 07/18/2026 - 07:21
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల క్రూడాయిల్ రేట్లు ర్యాలీ చేస్తుండటం, ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలహీనపడటంలాంటి ప్రతికూల అంశాలతో పసిడి ధరలు మూడు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం శుక్రవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల రేటు రూ. 800 మేర క్షీణించి రూ. 1,45,500కి తగ్గింది. బంగారం చివరిసారిగా జూన్ 25న రూ. 1,45,300 వద్ద ట్రేడయ్యింది. అటు వెండి ధర కేజీకి రూ. 2,000 క్షీణించి రూ. 2,22,500కి పడిపోయింది. ఈ వారంలో పసిడి ధర 3,000, వెండి రూ. 14,500 మేర క్షీణించాయి.
#
Tags : 1