హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను
Breaking News
పడవ బోల్తా పడి ఇద్దరు మృతి.. ఐదుగురు గల్లంతు
కర్ణాటక రాజకీయంపై ఉత్కంఠ.. కాసేపట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్
విజయ్ సర్కార్కు కొత్త సవాల్..
నిన్న తమిళనాడు.. ఇవాళ కర్ణాటకలో ‘గవర్నర్ ట్విస్ట్’
రాజ్యసభకు సిద్దరామయ్య నో!
ఒక సాధారణ మోడల్ ఎలా ‘కోకైన్ క్వీన్’ అయ్యింది?
కమలంలో కాంగ్రెస్ కోవర్టులు?
ప్రపంచాన్ని గందరగోళంలోకి నెడుతూ.. హర్ముజ్ హైడ్రామా
‘బీసీల్ని నిండా ముంచిన చరిత్ర చంద్రబాబుది’
ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్కు రేవంత్ లేఖ
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
అదే జరిగితే : సీనియర్లకు 400శాతం వేతనం పెంపు
సీబీఎస్ఈ త్రిభాషా విధానం.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఇద్దర్ని చంపి సంబరాలా? వీడియో వైరల్, పెల్లుబుకిన ఆగ్రహం
నేలపై కూర్చుని వైఎస్సార్సీపీ నేతల నిరసన
డీకే ప్రమాణ స్వీకారం ఎపుడు? ఉత్కంఠగా బ్రేక్ఫాస్ట్ భేటీ
హైదరాబాద్: ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ మెరుపు దాడులు
6 నెలల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు
ప్రజల కోసం జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారు: కొడాలి నాని
ఆర్థిక సేవల్లోకి ఐషర్ మోటర్స్
Published on Tue, 05/26/2026 - 20:28
ఐషర్ మోటర్స్ తాజాగా వోల్వో గ్రూప్తో కలిసి ఆర్థిక సేవల విభాగంలోకి విస్తరిస్తోంది. వోల్వో ఫైనాన్షియల్ సర్వీసెస్ (వీఎఫ్ఎస్) ఇండియాలో 50 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం సంస్థ రూ. 750 కోట్లు వెచ్చించనుంది.
ప్రస్తుతం ఐషర్ (ఈఎంఎల్), వోల్వో గ్రూప్నకు వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ (వీఈసీవీ) పేరుతో జాయింట్ వెంచర్ ఉంది. ప్రతిపాదిత ఆర్థిక సేవల జాయింటు వెంచరనేది భారత్లో వీఈసీవీ, ఈఎంఎల్, వోల్వో గ్రూప్ ఉత్పత్తులకు క్యాప్టివ్ ఫైనాన్సింగ్ సంస్థగా వ్యవహరిస్తుంది. వోల్వో గ్రూప్తో 18 ఏళ్ల భాగస్వామ్యాన్ని వాహనాలకు ఫైనాన్సింగ్ వ్యాపారంలోకి విస్తరిస్తున్నట్లు ఈఎంఎల్ చైర్మన్ సిద్ధార్థ లాల్ తెలిపారు.
#
Tags : 1