మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
చిత్తూరు జిల్లా కుప్పంలో చిరుతపులి కలకలం
Published on Tue, 08/30/2022 - 09:20
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో చిరుతపులి కలకలం సృష్టించింది. పాతపేటలోని సోమేశ్వరస్వామి ఆలయంలోకి ప్రవేశించిన చిరుత అక్కడ కొంతసేపు సంచరించినట్లుగా తెలుస్తోంది. తెల్లవారుజామున ఆలయం తలుపులు తెరవడానికి వెళ్లిన పూజారికి చిరుత పులి పాదాల గుర్తులు కనిపించాయి. దీంతో భయాందోళనకు గురైన పూజారి అక్కడి నుంచి బయటకొచ్చేశారు.
అదే సమయంలో చిరుత గుడిలో నుంచి గోడదూకి పారిపోయినట్లుగా పూజిరి చెప్తున్నారు. ఆలయంలో చిరుత పులి పాదాల గుర్తులు కనిపిస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వాసులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
చదవండి: (ఎన్ని చేసినా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కథంతే! కొత్త వాహనం కొనివ్వండి)
#
Tags : 1