రాజ్ తో సమంత రిలేషన్ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్లకు పోస్టింగ్స్
Published on Wed, 06/23/2021 - 22:05
సాక్షి, అమరావతి: శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్లకు పోస్టింగ్స్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ సబ్కలెక్టర్గా జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, తెనాలి సబ్కలెక్టర్గా నిధి మీనా, టెక్కలి సబ్కలెక్టర్గా ఎం.వికాశ్, పాడేరు సబ్కలెక్టర్గా వి.అభిషేక్, పెనుగొండ సబ్కలెక్టర్గా ఎన్.నవీన్,నర్సాపురం సబ్కలెక్టర్గా సి.విష్ణుచరణ్, కందుకూరు సబ్కలెక్టర్గా అపరాజిత సింగ్, రంపచోడవరం సబ్కలెక్టర్గా కొట్ట సింహాచలం, పార్వతీపురం సబ్కలెక్టర్గా భావన, నంద్యాల సబ్కలెక్టర్గా సి.బాజ్పాల్ ను నియమించారు.
చదవండి: ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి
#
Tags : 1