మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
చిత్తూరు జిల్లాలో స్వల్పంగా కంపించిన భూమి
Published on Fri, 07/23/2021 - 11:38
సాక్షి, చిత్తూరు జిల్లా: ఓ వైపు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మరో విపత్తు ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేసింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో శుక్రవారం భారీ శబ్దాలు వినిపించాయి. ఉదయం నుంచి రెండుసార్లు శబ్దాలు రావడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
దాదాపు 6 సెకన్ల పాటు భూమి కంపిచినట్లు సమాచారం. ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ సంఘటనలతో తీవ్రంగా భయపడిన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
#
Tags : 1