కలర్ ఫుల్ బ్యూటీస్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
స్టేజ్పై కిందపడ్డ అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు
Published on Wed, 10/13/2021 - 14:47
సాక్షి, శ్రీకాకుళం: సర్దార్ లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమ వేదికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు కూర్చుంటుండగా.. ఒక్కసారిగా వెనక్కిపడిపోయారు.
వేదికపై ఉన్న సోఫా వెనక్కి తూలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నిర్వాహకులు వెంటనే అప్రమత్తమైన వారిని పైకిలేపి కుర్చీలను సరిచేశారు. అయితే, ఇద్దరికీ గాయాలేమీ కాకపోవడంతో నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు.
#
Tags : 1