Breaking News

అనకాపల్లి: మత్స్యకారులకు చిక్కిన 500 కిలోల చేప.. ధర ఎంతంటే?

Published on Sun, 08/10/2025 - 09:18

సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో మత్స్యకారుల​కు భారీ సొర చేప చిక్కింది. 500 కిలోల బరువైన సొరను చూసి మత్స్యకారులు సైతం షాకయ్యారు. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి.. సొర చేపను తీరానికి లాక్కొచ్చినట్టు తెలిపారు.

వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా పూడిమడక తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల గాలానికి శనివారం భారీ సొర చేప చిక్కింది. 15 అడుగుల పొడవు, 500 కిలోల బరువైన సొరను చూసి తొలుత మత్స్యకారులు భయపడ్డారు. అనంతరం, మత్స్యకారులు ఐదు గంటలపాటు కష్టపడి తీరానికి లాక్కొచ్చారు. ముందుగా సొరను దగ్గరికి లాగి బల్లేలతో పొడిచారు. పడవలోకి చేర్చలేక అలాగే తాడుతో కట్టి.. లాక్కొచ్చారు.  పూడిమడక తీరంలో ఇప్పటి వరకూ చూడలేదని స్థానికులు తెలిపారు. దీన్ని వేలం వేయగా రూ.34 వేలకు ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్లు మత్స్యకారులు తెలిపారు. ఇంత పెద్ద సొర చేప మత్స్యకారులకు చిక్కడంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు