మరో మహిళతో రూమ్లో ఉండగా పట్టుకున్న నక్షత్ర
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
రిలయన్స్ డిఫెన్స్ గ్రూప్ ప్రెసిడెంట్గా హెచ్ఎస్ మల్హి
Published on Fri, 06/05/2015 - 02:18
న్యూఢిల్లీ : అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ అనుబంధ కంపెనీ రిలయన్స్ డిఫెన్స్ సిస్టమ్స్కు చెందిన నేవీ డిఫెన్స్ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈఓగా వైస్ అడ్మిరల్ హెచ్ఎస్ మల్హి (రిటైర్డ్) నియమితులయ్యారు. పిపావావ్ డిఫెన్స్ అండ్ ఆఫ్షోర్ ఇంజినీరింగ్ కంపెనీని రిలయన్స్ గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ సీఈఓ పదవికి రాజీవ్ సుమన్ మే 30న రాజీనామా చేశారు. దీంతో మల్హి కంపెనీ ప్రెసిడెంట్గా, సీఈఓగా బాధ్యతలు చేపడతారని రిలయన్స్ ఇన్ఫ్రా ఒక ప్రకటనలో పేర్కొంది. హెచ్ఎస్ మల్హి ఇండియన్ నేవీలో 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది.
#
Tags