బీజేడీ ఎంపీ రామచంద్ర అరెస్ట్

Published on Tue, 11/04/2014 - 16:18

న్యూఢిల్లీ: ఒడిశా ఛిట్ ఫండ్ కేసులో బీజేడీ పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు రామచంద్ర హన్సడాహ్ ను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను సీబీఐ అదుపులోకి తీసుకుంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే హితేష్ కుమార్ బగర్టీ, బీజేడీ మాజీ ఎమ్మెల్యే సుబర్న నాయక్ అరెస్టయిన వారిలో ఉన్నారు. నవ దిగంత గ్రూపు నుంచి నిధులను అక్రమంగా మళ్లించినట్టు వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

పశ్చిమ బెంగాల్ లో శారదా ఛిట్ ఫండ్ కుంభకోణం కేసులో పలువురు రాజకీయ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Videos

52 మందితో మోడీ క్యాబినెట్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి

ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు

ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్

ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...

కేంద్రం నుండి రామ్మోహన్ రాయుడు, పెమ్మసాని ఫోన్ కాల్

డ్రాగన్ కంట్రీ కుట్రలో మాల్దీవులు..!?

పుష్ప2 Vs వేదా మూవీ బిగ్ క్లాష్..

మకాం మారుస్తున్న శ్రీలీల..

Photos

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)