More

రౌడీషీటర్ను చితకబాది చంపిన మహిళలు

20 Aug, 2014 20:24 IST

కరీంనగర్‌: మహిళలు ఆదిపరాశక్తులైపోయారు. తరచూ తమని వేధిస్తున్న ఓ రౌడీషీటర్ని చితక బాది చంపేశారు.  కోనారావుపేట మండలం శివగాలపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
 
రౌడీ షీటర్ శంకర్‌కు తరచూ మహిళలను వేధించడం అలవాటైపోయింది. ఆ వేధింపులకు తట్టుకోలేక మహిళలందరూ ఒక్కటయ్యారు. శంకర్పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రౌడీషీటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎలాంటి మార్పు రాదు: కిషన్ రెడ్డి

మిత్ర ధర్మాన్ని విస్మరించిన రాజకీయాలివి!

2024లో సంకీర్ణ సర్కారు ఖాయం: సీఎం కేసీఆర్

తెలంగాణలో భారీగా నామినేషన్ల ఉపసంహరణ