TDP నేత సంచలన ఆడియో.. తిరుపతి ఇంచార్జి మంత్రి జల్సాలు.. లాడ్జీల్లో సరసాలు..
Breaking News
కూకట్పల్లి సహస్ర కేసు.. వెలుగులోకి నమ్మలేని నిజాలు
ఆకాశమే హద్దుగా.. అదే కీలకం: సజ్జల
విజృంభించిన ఎంగిడి.. ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించిన సౌతాఫ్రికా
కూకట్పల్లి బాలిక సహస్ర కేసు.. టెన్త్ విద్యార్థే హంతకుడు
ICC: వన్డే వరల్డ్కప్-2025 రివైజ్డ్ షెడ్యూల్ విడుదల
శ్రీలంక మాజీ అధ్యక్షుడు విక్రమసింఘే అరెస్ట్
లోయర్ ఆర్డర్ బ్యాటర్ల అద్భుత పోరాటం.. గౌరవప్రదమైన స్కోర్ సాధించిన టీమిండియా
సౌతాఫ్రికా స్టార్ సంచలనం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా చరిత్ర
ఫిర్యాదులకు ‘ఆధార’మే
నేరగాళ్లు జైలు నుంచి పరిపాలించాలా?
వీడియో: డిప్యూటీ సీఎం చర్యతో షాకైన ఎమ్మెల్యేలు
Asia Cup 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!
‘మార్వాడీ గో బ్యాక్’.. పలు జిల్లాలో దుకాణాలు బంద్
శ్రీశైలం ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
పార్లమెంట్లోకి చొరబాటు యత్నం
స్టెరిలైజేషన్ తర్వాత వదిలేయాల్సిందే
కేసీఆర్, హరీష్కు హైకోర్టులో చుక్కెదురు..
సుంకాల్లో భారత్ ‘మహారాజ్’.. అమెరికా అధికారి విమర్శలు
‘వైఎస్ జగన్ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలే చెబుతారు’
కాస్త తగ్గిన పుతిన్? ట్రంప్, జెలెన్స్కీ ‘నో’ కామెంట్స్
'అందుకే కేసీఆర్ పోలవరంపై మాట్లాడడం లేదు'
Published on Mon, 07/14/2014 - 13:57
హైదరాబాద్: పోలవరం బిల్లును అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలేంటో చెప్పాలని తెలంగాణ కౌన్సిల్ కాంగ్రెస్ ఉపనేత పీసీసీ మాజీ అధ్యక్షుడు షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు అఖిలపక్షాన్ని ఎందుకు ఢిల్లీకి తీసుకెళ్లలేదని ప్రశ్నించారు.
బిల్లును కాంగ్రెసే అడ్డుకోవాలంటున్న టీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఎందుకు కోరలేదని నిలదీశారు. 1956కు ముందున్న తెలంగాణ కావాలని శ్రీకృష్ణ కమిటీకి కేసీఆర్ నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ పోలవరం బిల్లుపై మాట్లాడటానికి ముందుకు రావటంలేదన్నారు.
#
Tags : 1