కేంద్రం తీరుతోనే ఉద్యోగుల్లో ఆందోళన

Published on Sat, 06/07/2014 - 04:40

టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్

హన్మకొండ, న్యూస్‌లైన్: కేంద్రం చేస్తున్న గందరగోళం వల్లనే ఉద్యోగుల్లో ఆందోళన మొదలైందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు తెలంగాణ ఉద్యోగులే ఉండాలన్న డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ కీర్తి స్తూపం నుంచి చేపట్టిన ర్యాలీని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని ఏఒక్క ఉద్యోగీ ఆంధ్రా ప్రభుత్వంలో పనిచేయడానికి వీల్లేదని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో ఇక్కడి ఉద్యోగులు మాత్రమే ఉండాల న్నారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

Videos

దేశం మొత్తం చర్చించేలా ఏపీలో టీడీపీ రావణకాష్టం..

మహేష్ బాబు గురించి చెప్పిన శ్రీమంతుడు నటి

18వ ఆటా మహాసభల్లో మెహ్రీన్ సందడి

ప్రధాని మోదీ సరికొత్త రికార్డు..

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన భారత్

పోలీసుల అండతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ విద్వాంసఖండ

అట్లాంటాలో తెలుగువారిని చూసి శ్రీకాంత్ సంతోషం

బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్న జబర్దస్త్ ఐశ్వర్య

అట్లాంటాలో ఘనంగా ఆటా బాంక్వెట్ వేడుకలు

ఎన్నికల ఫలితాలపై జగ్గిరెడ్డి రియాక్షన్

Photos

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)