మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ఆటో బోల్తా : పది మందికి గాయాలు
Published on Thu, 04/23/2015 - 15:30
నిజామాబాద్ : వేగంగా ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... మెదక్ జిల్లా గరేడ్గాం నుంచి 14 మంది ప్రయాణికులతో పిట్లం వస్తున్న ఆటో.. తిమ్మానగర్ వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను పిట్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ అతివేగంతో నడపడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
#
Tags : 1