More

ఫ్లైవుడ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

27 May, 2015 08:14 IST

కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లిలోని జై భారత్ వుడ్ ఫ్లైవుడ్ ఇండస్ట్రీస్‌లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. అయితే, ఈ ప్రమాదంలో పరిశ్రమలోని 80 శాతం వరకు కలప దగ్ధమైనట్టు తెలుస్తోంది. ప్రమాద నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

TS: జెండా కూలీలుగా మారిన తెలుగు తమ్ముళ్లు

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌

హుజురాబాద్‌లో బీజేపీకి మూడో స్థానమే : హరీశ్‌రావు

ఎన్నికల బరిలో జానకీపురం సర్పంచ్‌ నవ్య

అలాంటి వీడియోలపై దృష్టి పెట్టాం: కేంద్ర మంత్రి