కరోనా అనుమానితులపై కేసులు

Published on Mon, 03/23/2020 - 02:57

కాజీపేట రూరల్‌: బెంగళూరు నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ప్రయాణించిన ఇండోనేషియా విహారయాత్రకు వెళ్లి వచ్చిన దంపతులపై కేసు నమోదు చేసినట్లు కాజీపేట జీఆర్‌పీ ఎస్సై జితేందర్‌ రెడ్డి ఆదివారం తెలిపారు. యూపీకి చెందిన భార్యాభర్తలు రోహిత్‌కుమార్, పూజాయాదవ్‌ ఇటీవల ఇండోనేసియా విహారయాత్రకు వెళ్లి ఈ నెల 20న హైదరాబాద్‌కు వచ్చారు. హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సిన వీరిద్దరూ స్టాంపింగ్‌తో 21న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో యూపీకి వెళుతుండగా.. కాజీపేటలో దింపిన విషయం విదితమే. 

కర్ణాటక సంపర్క్‌ క్రాంతి రైలులోనూ.. 
ఆస్ట్రేలియా సిడ్నీ నుంచి వచ్చిన కరోనా అనుమానితుడు రవికిరణ్‌ బెంగళూర్‌ నుంచి హజరత్‌ నిజాముద్దీన్‌ వెళ్లే కర్ణాటక సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించగా.. భువనగిరిలో అతడిని దింపారు. అతడిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్సై జితేందర్‌ రెడ్డి తెలిపారు. 

Videos

రీల్స్ పిచ్చి..టీచర్ పై పోలీస్ కేసు..

విశాఖలో సీఎం జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు..

బిర్యానీ తిని ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో

వజ్రాల వేట.. 9 వజ్రాలు లభ్యం..

బెంగాల్ లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది: ప్రధాని

స్నేహితుడే..హంతకుడు

రైతు ఖరీఫ్ కష్టాలు..

బాబు సరే.. ఈసీ కూడానా ?

రామ రాజ్యం లాంటి పరిపాలన జగనన్నకే సాధ్యం..

జూన్ 2 నుంచి క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్

Photos

+5

హీరోయిన్‌ మూడో పెళ్లి.. తెలుగులోనూ నటించింది (ఫోటోలు)

+5

11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్‌ కపుల్‌.. కుమారుడి కోసం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరో ఆశిష్‌ (ఫొటోలు)

+5

ఎలక్షన్ కమిషన్ నిబంధనలపై పేర్ని నాని రియాక్షన్

+5

Anasuya Sengupta: 'కేన్స్‌'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)

+5

నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యాతో విడాకులంటూ వదంతులు.. ట్రెండింగ్‌లో నటాషా(ఫొటోలు)

+5

Kavya Maran: అవధుల్లేని ఆనందం.. యెస్‌.. ఫైనల్లో సన్‌రైజర్స్‌ (ఫొటోలు)

+5

సీరియల్‌ నటి ఇంట సంబరాలు.. మళ్లీ మహాలక్ష్మి పుట్టింది! (ఫోటోలు)

+5

సచిన్ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ని కలిసిన బాక్సింగ్ క్వీన్‌‌‌‌ (ఫొటోలు)