10 రోజులూ పేపర్లు, మొబైల్కు సీఎం దూరం

Published on Mon, 08/01/2016 - 20:28

ధర్మశాల: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదిరోజుల పాటు మెడిటేషన్ కోర్సులో పాల్గొనేందుకు హిమాచల్ ప్రదేశ్కు వెళ్లారు.  కేజ్రీవాల్ ఈ పది రోజులు ఎవరినీ కలవరు. ఆయన భద్రత సిబ్బంది కూడా దూరంగా ఉంటారు.  కేజ్రీవాల్ న్యూస్ పేపర్లు, టీవీలకు దూరంగా ఉండటంతో పాటు మొబైల్ ఫోన్ కూడా వాడరు.

సోమవారం ధర్మశాలకు వచ్చిన కేజ్రీవాల్ కు ఆప్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ నెల 12 వరకు ఆయన ఇక్కడే గడపనున్నారు. ధర్మకోట్లోని హిమాచల్ విపాస్సన సెంటర్లో బస చేస్తారు. మెడిటేషన్ కోర్సు మంగళవారం ప్రారంభమై, ఈ నెల 11 వరకు కొనసాగుతోంది. ఆ మరుసటి రోజు కేజ్రీవాల్ ఢిల్లీకి తిరిగివెళతారు.

Videos

తిరుమల లడ్డుపై చంద్రబాబు కుట్ర.. బయటపెట్టిన టీటీడీ ఈఓ

చంద్రబాబు ఎంతటి దుర్మార్గుడంటే.. YS జగన్ సీరియస్ కామెంట్స్

మా తిరుమల ఎంతో గొప్పది అని చెప్పాల్సిన వాళ్లే ఇంత ఘోరంగా

వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

బాబుకు భయం లేదు.. భక్తి లేదు

చంద్రబాబుకున్న రాజకీయ యావ కోసం శ్రీవారి ప్రతిష్టను దిగజారుస్తున్నాడు

సీనియర్ నేతల పార్టీ మార్పులపై వైఎస్ జగన్ రియాక్షన్

వెంకటేశ్వర స్వామితో ఆటలా..? చంద్రబాబు బండారం బయటపెట్టిన వైఎస్ జగన్

Ys Jagan: చంద్రబాబు టీటీడీని బజారుకు ఈడ్చాడు...

మోడీకి లేఖ రాస్తా

Photos

+5

అనంతపురంలో సూర్యకుమార్‌ యాదవ్‌.. 5 పరుగులకే అవుట్‌ (ఫొటోలు)

+5

యూట్యూబర్‌ నిఖిల్‌ బర్త్‌డే.. డిఫరెంట్‌ గెటప్‌లో తారలు (ఫోటోలు)

+5

‘బుట్టబొమ్మ’ అనిఖా సురేంద్రన్ ఓనం లుక్‌లో ఎంత క్యూట్‌గా ఉందో! (ఫొటోలు)

+5

చిన్ననాటి కల.. ఇన్నాళ్లకు నెరవేరిందన్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

ఖతర్నాక్ లుక్‌లో హీరోయిన్.. ఎవరో తెలుసా (ఫొటోలు)

+5

Sreeleela : లేటెస్ట్ ఫొటోషూట్‌లో మెరిపిస్తున్న శ్రీలీల..(ఫొటోలు)

+5

#iPhone16 : ఐఫోన్‌ 16 కోసం బారులు తీరిన కస్టమర్లు (ఫొటోలు)

+5

తెలుగు సినిమాకో మైలురాయి.. ఏఎన్నార్‌ జయంతి ప్రత్యేకం (ఫొటోలు)

+5

దంచి కొట్టిన అశ్విన్‌, జ‌డ్డూ.. తొలి రోజు భార‌త్‌దే (ఫోటోలు)

+5

భారత్‌-ఎ vs భారత్‌-సి టెస్టు మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)