భార్యను కిరాతకంగా.. అతడిని ఎన్కౌంటర్ చేయాలి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
సెమీస్లో ఆంధ్రప్రదేశ్
Published on Thu, 12/29/2016 - 00:00
చెన్నై: జాతీయ సీనియర్ వాలీబాల్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... పురుషుల విభాగంలో మాత్రం క్వార్టర్ ఫైనల్లో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 25–23, 25–18, 25–6తో తెలంగాణ జట్టును ఓడించగా... పురుషుల జట్టు 20–25, 20–25, 23–25తో రైల్వేస్ చేతిలో పోరాడి ఓడింది.
#
Tags