బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఇషాంత్ ఇక పంజాబ్ కింగ్
Published on Tue, 04/04/2017 - 22:58
మొహాలి: ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని భారత సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మకు మరో అవకాశం దక్కింది. ఐపీఎల్–10 కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇషాంత్ను తమ జట్టులోకి తీసుకుంది. పంజాబ్ జట్టులో యువ బౌలర్లే ఎక్కువ మంది ఉండటంతో అనుభవజ్ఞుడైన బౌలర్ కోసం అన్వేషిస్తూ ఇషాంత్కు అవకాశం కల్పించింది. జట్టు మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ స్వయంగా చొరవ తీసుకొని ఇషాంత్ను ఎంచుకునేలా చేశారు.
రెండు రోజుల క్రితం వీరూ తనతో మాట్లాడారని, ఆ తర్వాతే పంజాబ్ జట్టు తనను తీసుకుందని ఇషాంత్ వెల్లడించాడు. 77 టెస్టుల అనుభవం ఉన్న ఇషాంత్ గతంలో కోల్కతా, హైదరాబాద్, పుణే జట్ల తరఫున ఐపీఎల్ ఆడాడు. మరో వైపు చికెన్ పాక్స్ కారణంగా ఢిల్లీ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యాడు.
#
Tags