బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఇండియా ‘రెడ్’ 187/7
Published on Thu, 09/28/2017 - 00:50
లక్నో: ఇండియా ‘బ్లూ’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా ‘రెడ్’ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ‘రెడ్’ తమ రెండో ఇన్నింగ్స్లో ఏడు వికెట్లకు 187 పరుగులు చేసి ఓవరాల్ ఆధిక్యాన్ని 371 పరుగులకు పెంచుకుంది. సుందర్ (42 బ్యాటింగ్), సిద్ధార్థ్ (5 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 181/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియా ‘బ్లూ’ 299 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇండియా ‘రెడ్’ జట్టుకు 184 పరుగుల ఆధిక్యం లభించింది.
#
Tags