amp pages | Sakshi

రూ.100 కోట్ల బాకీలను రూ. 500 కోట్లకు జమ: మంత్రి

Published on Thu, 05/21/2020 - 13:23

సాక్షి, విజయవాడ: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఏవిధంగా చేయూతనివ్వాలో తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఎమ్మెల్యే మాల్లాది విష్ణు పేర్కొన్నాడు. జిల్లాలో సెంట్రల్‌ నియోజకవర్గం సింగ్‌ నగర్‌ షాదీఖానాలోని 650 మంది ముస్లింలకు గురువారం ఆయన రంజాన్‌ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ముస్లిలం మైనార్టీలకను దేశంలో ఎవరూ చేయని రీతిలో వెన్నుదన్నుగా నిలిచారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిది అన్నారు. ఇక ఉపముఖ్యమంత్రి పదవిని మైనారిటీలకను ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌కు దక్కింది అని వ్యాఖ్యానించారు. మానవియ కోణంలో సీఎం జగన్‌ పాస్టర్లకు, మౌజమ్‌లకు బ్రాహ్మణులకు రూ. 5 వేల నగదు అందించారని తెలిపారు. (‘టీడీపీ కంటే మాది వందరెట్లు మెరుగైన పాలన’)

కరెంటు చార్జీలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నుంచి దొంగ దీక్ష చేస్తున్నాడని, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన దొంగ దీక్షలు చేశాడని ఎమ్మెల్యే విమర్శించారు. ఢిల్లీలో, బాబ్లీలో చివరకు నగరంలోని మున్సిపల్‌ స్టేడియింలో కూడా దొంగ దీక్షలు చేశారని ఎద్దేవా చేశారు. కరెంటు బిల్లులు పెంచకున్నా ప్రభుత్వంపై బురద జల్లాలని దీక్షల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ముస్లిం మైనార్టీలు, దళితులను బీసీలను మోసం చేశారని పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలకు వెన్నుదన్నుగా వైఎస్‌ జగన్‌ నిలిచారన్నారు. డాక్టర్‌ విషయంలో టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు వదిలిపెట్టి వెళ్లిన బాకీలు రూ. 100 కోట్లు ఉంటే ఈనెల 22 నుంచి 30 తేదీలోపు రూ. 500 కోట్లు జమ చేస్తున్నామన్నారు. మే 30వ తేదీన పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం ముగించుకున్న సందర్భంగా ప్రతి డివిజన్‌ పార్టీ కార్యాలయంలో జెండా వందనం చేస్తున్నామని చెప్పారు. ఇక చంద్రబాబు దీక్షలు ఇంట్లో చేసినా హైదరాబాద్‌లో చేసినా అవి దొంగ దీక్షలు కొంగా జపాలు అని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. (టీడీపీ నేతల దీక్షలు వృధా: జేసీ దివాకర్‌రెడ్డి)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)