భార్యను కిరాతకంగా.. అతడిని ఎన్కౌంటర్ చేయాలి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఎన్నికల్లో ఎందుకు ఓడాం?
Published on Sat, 11/01/2014 - 00:56
సీనియర్ నేతలతో రాహుల్ సమావేశం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాలో ఓటమికి గల కారణాలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ సీనియర్ నేతలతో గురువారం రాత్రి సమావేశమయ్యారు. పార్టీ కీలక నేతలు గులాం నబీ ఆజాద్, అంబికాసోనీ, మణిశంకర్ అయ్యర్, జైపాల్రెడ్డితో ఫలితాలపై సంభాషించారు. పలు రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోందని, భవిష్యత్లో దాన్ని ఎదుర్కోవడం ఎలా? అన్న దానిపైన చర్చించారు. సీనియర్ నేతలు మాట్లాడుతూ చాలాచోట్ల పార్టీలోని నాయుకులే విజయానికి సహకరించలేదన్నారు. సంప్రదాయ ఓటు బ్యాంక్ను రాబట్టుకోవడంలో స్థానిక నాయకత్వం విఫలమయిందని కొందరు వివరించారు. ప్రజల్లోకి వెళ్లే పలు కార్యక్రమాలను వెంటనే అమలు చేయాలని రాహుల్ నిర్ణయించారు.
#
Tags