'ఆ రహస్య భేటీ వివరాలు వెల్లడించాలి'

Published on Mon, 12/07/2015 - 17:03

న్యూ ఢిల్లీ: బ్యాంకాక్లో ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశ వివరాలను వెల్లడించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భేటీకి సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని, దీపిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనను విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పాకిస్థాన్తో సంబంధాల విషయంలో పార్లమెంట్లో చేసిన ప్రకటన నుంచి ప్రభుత్వం తప్పుకొన్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. పాక్తో సంబంధాలపై ప్రభుత్వ విధానాన్ని బహిర్గతం చేయాలని మాజీ విదేశాంగ మంత్రి ఆనంద్ శర్మ పేర్కొన్నారు.

బ్యాంకాక్లో సోమవారం ఇరు దేశాల భద్రతా సలహాదారుల సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పర్యావరణ సదస్సు సందర్భంగా పారిస్లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో మోదీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భద్రతా సలహాదారుల సమావేశం బ్యాంకాక్లో జరిగింది. ఈ పరిణామాల దృష్ట్యా వచ్చే ఏడాది పాక్లో జరగనున్న సార్క్ సదస్సుకు నరేంద్రమోదీ హాజరయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Videos

బాధితులకు పరామర్శ.. దాడులు ఆపకపోతే..

జనసేనకు 5 మంత్రి పదవులు దక్కేదెవరికి..?

ముఖ్యమైన శాఖలు ఎవరెవరికి..?

కీలక చర్చలు .. వైఎస్ జగన్ ను కలిసిన YSRCP నేతలు

EVM ట్యాంపరింగ్ పై చంద్రబాబు కామెంట్స్....

టీడీపీ నేతల దాడులపై కాటసాని రామిరెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్

చంద్రబాబు మంత్రివర్గం రేసులో బీజేపీ నేతలు

కాంగ్రెస్ ఓట్లు కూడా మాకే

అగ్నికుల్ కాస్మోస్ అనే స్మార్టప్ కంపెనీ సాధించిన విజయం

నీట్ గందరగోళం టెన్షన్ లో విద్యార్థులు

Photos

+5

మనం గెలిచాం: అనుష్క శర్మతో కలిసి ధనశ్రీ ఫోజులు (ఫొటోలు)

+5

Mahishivan: సీరియల్‌ నటి మహేశ్వరి కుమారుడి ఊయల ఫంక్షన్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్.. 'సుందర్ పిచాయ్' సక్సెస్ జర్నీ & లవ్ స్టోరీ (ఫొటోలు)

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)