ఇషాన్ ఊచకోత.. MS ధోని రికార్డు బ్రేక్
Breaking News
చారిత్రాత్మక విజయం : మార్చి 31 నాటికి నక్సలిజం అంతం
భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ
ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ క్రిస్మస్ కానుక
కేసీఆర్పై రేవంత్ భాష కరెక్ట్ కాదు: బండి సంజయ్
అలిపిరి క్యూలైన్లో తోపులాట.. టీటీడీపై భక్తుల ఆగ్రహం
పండగ సీజన్లో గిగ్ వర్కర్ల షాక్ : 7 రోజుల జాతీయ సమ్మె
Ashes: ప్లేయింగ్ XII ప్రకటించిన ఆస్ట్రేలియా
శంషాబాద్లో స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
బంగారమా.. ఈరోజైనా కొనగలమా?
ఏం జరిగిందో చెప్పలేను.. డీకే కీలక వ్యాఖ్యలు
వరుస బస్సు ప్రమాదాలు.. 2025లో భారీగా మరణాలు
ఉన్నావ్ కేసు.. సెంగర్కు షాక్ తప్పదా?
మంటల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికుల సజీవ దహనం
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్లో భారతీయ కుటుంబం ఆవేదన!
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
నజ్నిన్ మున్నీని ఉద్యోగం నుంచి ఊడబీకండి.. లేదంటే తగలబెట్టేస్తాం
ముందే చెప్పాం.. పట్టించుకోలేదు
Published on Sun, 01/12/2020 - 05:06
న్యూఢిల్లీ: యూనివర్సిటీలో దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మూక గురించి పోలీసులకు ముందే సమాచారమిచ్చామని, అయినా వారు చర్యలు తీసుకోలేదని జేఎన్యూ విద్యార్థి సంఘం (జేఎన్యూఎస్యూ) ఆరోపించింది. ఈ నెల 5న మధ్యాహ్నం 3:00 గంటలకు వాట్సాప్లో పోలీసులకు మెసేజ్ పెట్టామని, ఆ మెసేజ్ను పోలీసులు 3:07 గంటలకు చూసి కూడా పట్టించుకోలేదని విద్యార్థి సంఘం తెలిపింది. ఈ దాడికి పాల్పడింది ఆరెస్సెస్కు చెందిన ఏబీవీపీ వర్గం వారేనని ఆరోపించింది. గత వారంలోకూడా తమ సంఘానికి చెందిన నాయకుల మీద వారు దాడిచేసినట్లు తెలిపింది. దాడికి ముందురోజు సాయంత్రం కూడా విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర యాదవ్పై దాడిచేశారని చెప్పింది.
#
Tags : 1