బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
జేఎన్యూ వీసీగా సుబ్రమణ్యస్వామి?
Published on Thu, 09/24/2015 - 12:13
న్యూఢిల్లీ: విఖ్యాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ) వైస్ చాన్సలర్గా బీజేపీ నేత సుబ్రమణ్యస్వామిని నియమించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ... స్వామితో మాట్లాడి వీసీ పదవిని చేపట్టాలని కోరినట్లు సమాచారం. అయితే వీసీ పదవిని చేపట్టడానికి స్వామి కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది.
మానవవనరుల శాఖ నుంచి మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా స్వామి ట్వీటర్లో స్పందిస్తూ... ‘నాకు వీసీ పదవి ఆఫర్ చేశారని మీడియా ఆగ్రహంతో ఉంది. నాకైతే ఎలాంటి ఆఫర్ రాలేదు’ అని పేర్కొన్నారు.
#
Tags