పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై మరో అక్రమ కేసు బనాయింపు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
కలలో ఏం జరిగింది?
Published on Mon, 03/16/2015 - 23:14
కలలో జరిగిందే నిజం అనుకునే వ్యక్తి చుట్టూ తిరిగే కథాంశమే ‘నాలో ఒకడు’. ప్రసాద్ రమర్ దర్శకత్వంలో సిద్ధార్ధ్ , దీపసన్నిధి జంటగా సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఎనకుల్ ఒరువన్’. ఈ చిత్రాన్ని కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం తమిళంలో విడుదలై అన్ని చోట్లా మంచి టాక్ తెచ్చుకుంది. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ మూడో వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాం. మా సంస్థ నుంచి గతంలో వచ్చిన ‘పిశాచి’ చిత్రం కన్నా ఇది ఘన విజయం సాధిస్తుంది’’ అని తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణ్, సహ నిర్మాత: ఎస్.వి.రావు.
#
Tags : 1