Breaking News

పాస్‌పోర్టుల జారీలో భారత్‌ది మూడోస్థానం

Published on Sat, 11/15/2014 - 07:25

షిల్లాంగ్: పాస్‌పోర్టులు జారీ చేస్తున్న ప్రపంచ దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. షిల్లాంగ్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ప్రారంభించేందుకు  విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్‌తో కలసి శుక్రవారం ఆమె ఇక్కడికి వచ్చారు. అయితే ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సకాలంలో ల్యాండ్ కాకపోవడంతో షిల్లాంగ్ పాస్‌పోర్టు కేంద్రాన్ని మేఘాలయ సీఎం ముకుల్ సంగ్మా ప్రారంభించారు. ఈ సందర్భంగా రికార్డు చేసిన సుష్మా ప్రసంగాన్ని అధికారులు వినిపించారు.

Videos

అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ కు బ్రేక్..

గిల్ కోసం కోహ్లి బలి.. ఇదంతా గంభీర్ కుట్ర!

జమ్మూలోని సరిహద్దు గ్రామాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్

స్పీడ్ పెంచిన మెగా స్టార్.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు

రాజమౌళి సెంటిమెంట్ కి భయపడుతున్న మహేష్ బాబు

ఉగ్రవాదులతోనే మా పోరాటం

భారత్, పాకిస్థాన్ DGMOల భేటీ వాయిదా

దేశంలో 32 విమానాశ్రయాలు రీఓపెన్

బాహుబలి చేప

అందుకే.. తాగుడు వద్దురా అనేది

Photos

+5

మదర్స్‌ డే స్పెషల్.. అమ్మలతో సెలబ్రిటీల పోజులు (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహం.. తొలి నటుడిగా రికార్డ్ (ఫొటోలు)

+5

నందమూరి తారక రామారావు ఎంట్రీ సినిమా పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

తిరుపతి: గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆర్కే బీచ్‌లో సందర్శకుల సందడే సందడి (ఫొటోలు)

+5

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. భారీగా పాల్గొన్న భక్తులు (ఫొటోలు)

+5

వీరజవాన్‌ మురళీ నాయక్‌ అంతిమ వీడ్కోలు.. జైహింద్‌.. అమర్‌రహే నినాదాలు (ఫొటోలు)

+5

‘లెవన్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మిస్‌ వరల్డ్‌ : అందాల ముద్దుగుమ్మలు సందడి.. (ఫొటోలు)

+5

తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)