అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ కు బ్రేక్..
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
పాస్పోర్టుల జారీలో భారత్ది మూడోస్థానం
Published on Sat, 11/15/2014 - 07:25
షిల్లాంగ్: పాస్పోర్టులు జారీ చేస్తున్న ప్రపంచ దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. షిల్లాంగ్లో పాస్పోర్టు సేవా కేంద్రాన్ని ప్రారంభించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్తో కలసి శుక్రవారం ఆమె ఇక్కడికి వచ్చారు. అయితే ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సకాలంలో ల్యాండ్ కాకపోవడంతో షిల్లాంగ్ పాస్పోర్టు కేంద్రాన్ని మేఘాలయ సీఎం ముకుల్ సంగ్మా ప్రారంభించారు. ఈ సందర్భంగా రికార్డు చేసిన సుష్మా ప్రసంగాన్ని అధికారులు వినిపించారు.
#
Tags : 1