భార్యను కిరాతకంగా.. అతడిని ఎన్కౌంటర్ చేయాలి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
పొంచి ఉన్న మరో అల్పపీడనం ముప్పు
Published on Sun, 12/06/2015 - 13:22
చెన్నై: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు తీరప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాని సూచించింది.ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 1,579 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే చెన్నై కోలుకుంటుంది. సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతలోనే మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
#
Tags