బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ
Published on Sat, 08/27/2016 - 23:40
కళ్యాణదుర్గం రూరల్ : స్థానిక పట్టణంలోని పార్వతీ నగర్లో భూపసముద్రం ఏపీజీబీ మేనేజర్ ఆంజనేయులు ఇంట్లో శనివారం చోరీ జరిగింది. ఆంజనేయులు ఐదు రోజుల క్రితం సమీప బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వచ్చి చూసే సరికి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలు, దుస్తులు చెల్లాచెదురుగా కనిపించాయి.
బీరువాలో ఉన్న 4 తులాల బంగారు ఆభరణాలు, రూ.40 వేలు విలువ చేసే ఎల్ఈడీ టీవీ చోరీకి గురైనట్లు గుర్తించారు. అదేవిధంగా అక్కడే ఉన్న అనీష్ ఇంట్లోనూ టీవీని దొంగలు ఎత్తుకెళ్లారు. రూరల్ ఎస్ఐ నబీరసూల్ మాట్లాడుతూ చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
#
Tags