ఉల్లాసంగా..ఉత్సాహంగా

Published on Sat, 08/13/2016 - 23:49

బుక్కరాయసముద్రం : మండల పరి«ధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్‌ ఆ ధ్వర్యంలో ఉత్సాహంగా ఫ్రె షర్స్‌డే శనివారం నిర్వహిం చా రు. కళాశాల ప్రిన్సిపల్‌ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఈఓ జగన్‌మోహన్‌రెడ్డి హాజ రయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  కళాశాలలో విద్యార్థులు సీనియర్, జూని యర్‌ అనే భేదాలు లేకుండా స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. విషయ పరిజ్ఞానాన్ని ఒకరినొకరు పంచుకొని నివృత్తి చేసుకోవాలన్నారు. అదే విధంగా విద్యార్థుల చదువుతోపాటు మానసిక ఉల్లాసం కూడా అవసరమన్నారు.  అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ వాణి, డాక్టర్‌ జమీల్‌ బాషా, డాక్టర్‌ రవిచంద్ర, డాక్టర్‌ శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. 
 

#

Tags

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ