రైస్‌మిల్‌లో అగ్నిప్రమాదం

Published on Wed, 08/26/2015 - 16:17

కరీంనగర్ : ప్రమాదవశాత్తు రైస్మిల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామంలోని సాయి శ్రీలక్ష్మి రైస్‌మిల్‌లో నేటీ మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ఇది గమనించిన రైస్‌మిల్ యజమాని అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సహా ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 ల క్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని వెల్లడించారు.  పోలీసులు రైస్మిల్ వద్దకు చేరుకుని అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
 

Videos

త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా: వైఎస్ జగన్

ఇచ్చిన హామీలను కూటమి అమలు చేయాలి

బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ

పృథ్వీరాజ్ కు బిగ్ షాక్

మోడీ వచ్చారు ఏం చెప్పారు ?.. టీడీపీ రౌడీయిజం ఆగుతుందా ?

బీసీలకు బిగ్ షాక్

వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ నేతలతో జగన్ సమావేశం

కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి

టీడీపీ దాడులపై హైకోర్టులో పిటిషన్

హత్య కేసులో నటుడు దర్శన్

Photos

+5

Hariteja Photos: నటి హరితేజను ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫోటోలు)

+5

Samantha: ఆశ్రమంలో సమంత.. ఎందుకంటే? (ఫోటోలు)

+5

ధమాకా రిపీట్‌.. రవితేజతో మరోసారి జోడీ కడుతున్న శ్రీలీల (ఫోటోలు)

+5

తిరుమల స్వామివారి సేవలో సినీతారలు (ఫోటోలు)

+5

యాపిల్ WWDC 2024 ఈవెంట్ (ఫొటోలు)

+5

Priya Anand: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ ప్రియా ఆనంద్ (ఫొటోలు)

+5

Sreeleela : రెట్రో షేడ్స్ లుక్స్‌తో శ్రీలీల.. మరో సావిత్రి అంటూ కామెంట్స్! (ఫొటోలు)

+5

మనం గెలిచాం: అనుష్క శర్మతో కలిసి ధనశ్రీ ఫోజులు (ఫొటోలు)

+5

Mahishivan: సీరియల్‌ నటి మహేశ్వరి కుమారుడి ఊయల ఫంక్షన్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్.. 'సుందర్ పిచాయ్' సక్సెస్ జర్నీ & లవ్ స్టోరీ (ఫొటోలు)