మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
మార్కెట్లోకి వివో.. ‘యూ10’
Published on Wed, 09/25/2019 - 08:10
న్యూఢిల్లీ: చైనాకు ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ వివో.. ‘యూ10’ పేరుతో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 3జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో అందుబాటులోకి వచ్చిన వేరియంట్ ధర రూ. 8,990 కాగా, 64 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 9,990 వద్ద నిర్ణయించింది. టాప్ ఎండ్ వేరియంట్ 4జీబీ ర్యామ్/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో విడుదలైంది. దీని ధర రూ. 10,990. నూతన మోడళ్లు సెప్టెంబర్ 29 నుంచి అమెజాన్ డాట్ కామ్, వివో ఇండియా వెబ్ సైట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. 6.35 అంగుళాల డిస్ప్లే.. వెనుకవైపు ట్రిపుల్ (13 మెగాపిక్సెల్, 8ఎంపీ, 2ఎంపీ) కెమెరాలు ఉండగా, సెల్ఫీ కెమెరా 8 ఎంపీ ఉన్నట్లు వివరించింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చింది.
#
Tags : 1