సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మళ్లీ పసిడి పరుగు..
Published on Mon, 01/27/2020 - 10:48
ముంబై : బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి పసిడికి కలిసివచ్చింది. ఎంసీఎక్స్లో సోమవారం వరుసగా మూడోరోజు పదిగ్రాముల బంగారం రూ 200 పెరిగి రూ 40,560కు ఎగబాకింది. చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందనే అంచనాతో మదుపురులు బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. వెండి ధరలు సైతం భారమవుతూ కిలో రూ 47,291కి పెరిగి రూ 50,000కు చేరువయ్యాయి.
చదవండి : చమురు మంట.. పసిడి పంట
#
Tags