బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
వీరభద్రస్వామి ఆలయంలో చోరీ
Published on Wed, 10/14/2015 - 08:50
కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి వీరభద్రస్వామి ఆలయంలో చోరీ జరిగింది. వీరభద్రస్వామి విగ్రహంపై ఉన్న బంగారు, వెండి నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు 3 కేజీల వెండి, 12 గ్రాముల బంగారు నగలను ఎత్తుకెళ్లినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పోలీసులు డాగ్స్క్వాడ్ తెప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags