తిరుమల లడ్డుపై చంద్రబాబు కుట్ర.. బయటపెట్టిన టీటీడీ ఈఓ
Breaking News
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
సారా, విద్యావ్యాపారులు, సంచులు మోసేవారే!:రోజా
Published on Thu, 11/27/2014 - 14:46
విజయనగరం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఆయన వెంట సారా వ్యాపారం, మనీ ల్యాండరింగ్, విద్యావ్యాపారం, సంచులు మోసేవారు తప్ప సంగతి తెలిసినవారు ఎవరూ లేరని వైఎస్ఆర్ సీపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని దౌర్భాగ్యస్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారు.
చంద్రబాబులా అబద్ధాలు చెబితే మొన్నటి ఎన్నికలలో వైఎస్ఆర్ సీపీకే అధికారం దక్కేదన్నారు. చంద్రబాబు మారారని ప్రజలు అనుకున్నారని, అయితే గతంలో కన్నా దారుణంగా, మోసగానిలా మారారన్న విషయం వారికి అర్ధమైపోయిందని చెప్పారు. చంద్రబాబు చేతకానితనం వల్లే రాష్ట్రం విడిపోవాలన్న ఆలోచన పుట్టుకొచ్చిందని రోజా అన్నారు.
**
#
Tags