తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
దాహం...దాహం...
Published on Tue, 07/01/2014 - 02:09
ఈ ఏడాది ఎండల తీవ్రతకు దాహార్తితో మూగజీవాలు అల్లాడిపోతున్నాయనేందుకు ఈ చిత్రమే సాక్ష్యం. గొంతెండిపోయి... నీటికోసం అన్వేషిస్తున్న ఓ ఆవుకు కుళాయి కనపడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. కుళాయిని తిప్పేందుకు విఫలయత్నం చేసింది. దీని అవస్థలు గమనించిన ఓ వ్యక్తి కుళాయి నీటిని వదిలి పక్కకు జరిగాడు. దీంతో మోర ఎత్తి ఇదిగో...ఇలా నాలుక తడుపుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వాటర్ వర్క్స్ సమీపంలో షిర్డీ సాయి ఆలయం వద్ద సోమవారం మధ్యాహ్నం కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరాలో బంధించింది. - వీరభగవాన్ తెలగరెడ్డి, సాక్షి, రాజమండ్రి
#
Tags : 1