NTR District: YSRCP బ్యానర్లు తొలగించడంపై అసహనం
Breaking News
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి
వివాదాస్పదంగా చంద్రబాబు విదేశీ పర్యటన!
తమిళనాడు ప్రభుత్వానికి షాక్
ఐబొమ్మ రవి కేసులో ఏం చేయాలో మాకు తెలుసు: డీజీపీ శివధర్రెడ్డి
ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం!
తెలంగాణలో మద్యం అమ్మకాలు.. స్పెషల్ జీవో రిలీజ్
కేసుల మాఫీపై నయా రోల్మోడల్!
Bangladesh: మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
'చంద్రబాబుది రహస్య ఎజెండా'
Published on Wed, 08/13/2014 - 13:59
అనంతపురం: తాత్కాలిక రాజధానికి తాము వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. చంద్రబాబు రహస్య ఎజెండా అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బుసంచులు మోసినవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వకుండానే రాజధానిపై ఎందుకు తొందరపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పంటల భూముల్లో రాజధాని ఏర్పాటు మంచిదికాదని హితవు పలికారు. రాజధాని ఎంపిక విషయంపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించాలని రఘువీరారెడ్డి సూచించారు.
#
Tags : 1