More

బస్సును ఢీకొట్టిన లారీ.. 35 మందికి గాయాలు

22 May, 2017 08:31 IST

నెల్లూరు: ప్రయాణికులను ఎక్కించుకునేందుకు రోడ్డు పక్కన ఆగిన ఆర్టీసీ బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో.. బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట-అగ్రాహారం రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది.
 
తిరుపతి నుంచి కావలి వెళ్తున్న కావలి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న సమయంలో అతి వేగంతో వచ్చిన లారీ బస్సు వెనుక భాగంలో ఢీకొట్టింది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. లారీ డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. 
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

చెల్లెమ్మా పురంధేశ్వరి!.. ఎంపీ విజయసాయి పొలిటికల్‌ కౌంటర్‌

‘చంద్రబాబు పెద్ద కట్టప్ప.. నాదెండ్ల మనోహర్‌ చిన్న కట్టప్ప’

వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర.. 15వ రోజు షెడ్యూల్‌ ఇలా..

Nov 16th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

నేడు రాజాం, కొత్తపేట నియోజకవర్గాల్లో యాత్ర