అర్ధరాత్రి ఆపరేషన్..! పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు
Breaking News
‘ఉరి చాలా బాధాకరమే కానీ’.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
సిగ్గులేని ప్రదర్శన అంటూ విజయ్-త్రిషపై షాకింగ్ కామెంట్స్
రెండేళ్లుగా ప్రభుత్వం నన్ను వెంటాడి, వేటాడుతోంది: భూమన
కోనసీమ బోటు గల్లంతు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల తీవ్ర అవస్థలు
అయోధ్య విరాళాల కేసు.. చంపత్ రాయ్కు ఊరట
కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది: సుగాలి ప్రీతి తల్లి
ఏపీ ఉపాధ్యాయులపై మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ అరాచకాలు
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. నేటి నుంచే కేబీఆర్ చుట్టూ వన్వే!
‘భారత్ను చూడండి’.. ఓటర్ ఐడీపై అమెరికాకు ట్రంప్ క్లాస్!
ప్రభుత్వానికి 10 రోజుల డెడ్లైన్ ఇచ్చిన సీజేపీ.. గడువు దాటిందో..
‘సర్’ ముసాయిదా జాబితా విడుదల.. 6,70,203 మందికి డబుల్ ఓట్లు
2వ ప్రపంచ యుద్ధం తర్వాత రాయల్ ఎయిర్ ఫోర్స్లో
బాబూ.. ప్రశ్నిస్తే టీచర్లపై సస్పెన్షన్ విధిస్తారా?: వైఎస్ జగన్
బరోడా బీఎన్పీ పారిబా ఎంఎఫ్ సీఈవోగా మధు నాయర్
Published on Mon, 08/17/2026 - 06:18
బరోడా బీఎన్పీ పారిబా మ్యుచువల్ ఫండ్ (బీబీఎన్పీఏఎం) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా మధు నాయర్ నియమితులయ్యారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి డెప్యుటేషన్పై వచ్చిన ఎండీ, సీఈవో సంజయ్ కుమార్ గ్రోవర్ స్థానంలో ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. సంస్థ ఏఏయూఎం రూ. 57,000 కోట్ల పైచిలుకు స్థాయిలో ఉన్న తరుణంలో నాయర్ నియామకం.. ఫండ్ మరింత వేగవంతమైన వృద్ధి సాధించేందుకు దోహదపడగలదని బీబీఎన్పీఏఎం ఈడీ బీనా వహీద్ తెలి పారు. హెచ్ఎస్బీసీ, ఇన్వెస్కో, కోటక్ తదితర సంస్థల్లో నాయర్కి 28 ఏళ్ల అనుభవం ఉంది.
#
Tags : 1