నా రెండు కాళ్లు విడదీసి.. మిస్టర్ పెమ్మసాని.. గుర్తుపెట్టుకో..
Breaking News
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు!
చమురు, గ్యాస్ సమస్యలపై ప్రధాని మోదీ కీలక హామీ
LPG సిలిండర్పై వినియోగదారులకు కేంద్రం గుడ్న్యూస్?!
విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు!
మధుపార్క్ అపార్ట్మెంట్ వాసులకు పునరావాసం: సీఎం రేవంత్
భారత్తో స్నేహం కావాలి: పాకిస్తాన్కు దిమ్మతిరిగే షాక్!
జాక్పాట్.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
New York: రన్వేపై ఫైర్ ట్రక్కును ఢీకొన్న ‘ఎయిర్ కెనడా’
రూ. 25 కోట్లు : జంట ఘరానా మోసం.. చివరికి
Assam: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి మహిళా మంత్రి
భగత్ సింగ్కు ప్రధాని మోదీ ఘన నివాళి
విమాన ప్రయాణికులకు ప్రభుత్వం షాక్
ఇరాన్ నిర్ణయంపై ప్రపంచమంతా గగ్గోలు
ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!
జపాన్ డేంజర్ బెల్: సముద్రంలో యుద్ధానికి సిద్ధం?
డిజైన్లకే రూ.401.54 కోట్లు!
జువ్వలదిన్నె బోట్ల వివాదంలో కొత్త మలుపు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ప్రధాని మోదీ హైలెవెల్ మీటింగ్
‘బీఆర్ నాయుడు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు’
రాజీనామాపై జీవన్రెడ్డి క్లారిటీ.. చేరేది ఆ పార్టీలోకే..!
ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులు
Published on Mon, 03/23/2026 - 11:01
సిద్దిపేటజోన్: ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులు జన్మించిన ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన 26 ఏళ్ల గర్భిణి ప్రసవం కోసం ఆ ఆçస్పత్రిలో చేరింది. నొప్పులు అధికం కావడంతో ఆదివారం తెల్లవారుజామున ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. తొలి కాన్పులో ముగ్గురు మగ శిశువులు జన్మించారు. వారిలో ఒకరు 2.75కిలోలు, మరొకరు 2.25 కిలోలు, ఇంకొకరు 2 కిలోలు ఉన్నట్టు వైద్యురాలు రమాదేవి తెలిపారు.
#
Tags : 1