అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?
Breaking News
చంద్రబాబు పాలనలో మళ్లీ తగ్గిన ఆదాయం
NHAI కీలక నిర్ణయం.. ఫాస్టాగ్ యూజర్లకు భారీ ఊరట
‘కేసీఆర్ నిర్ణయాలతోనే తెలంగాణకు నీళ్ల వాటా తగ్గింది’
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్య
ఆకాశ ఎయిర్పై మహిళ సంచలన ఆరోపణలు
న్యూ ఇయర్లో విషాదం : అగ్నికీలల్లో చారిత్రాత్మక వోండెల్కెర్క్ చర్చి
డ్రంక్ & డ్రైవ్లో భర్త, భార్య ప్రెగ్నెంట్ : ఆ పోలీసు ఏ చేశాడంటే!
కొత్త సంవత్సరం వేళ : ఎల్వోసీ వద్ద పాక్ డ్రోన్ కలకలం
భారత్లో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం.. ఎప్పటినుంచంటే
స్మోకింగ్ కంటే దారుణం ఉద్యోగం? ఏం చేయాలి?
రష్యా డ్రోన్ దాడిలో.. 24 మంది మృతి
ఆ ఊళ్లో ఏడైతే అంతే!
ఉన్నదంతా కోల్పోయామంటే..: స్మృతి మంధాన పోస్ట్ వైరల్
పుణే జర్మన్ బేకరీ కేసు నిందితుడి హతం
చరిత్ర సృష్టించిన జోహ్రాన్ మామ్దానీ
లోక్భవన్ వద్ద పోలీసుల ఓవరాక్షన్
స్విట్జర్లాండ్లో భారీ పేలుడు.. 40 మంది మృతి
HYD: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
న్యూ ఇయర్ వేళ.. బంగారం, వెండి ధరలు ఇలా..
జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి
యూపీఐ రికార్డ్: డిసెంబర్లో ఎన్ని కోట్లంటే..
Published on Thu, 01/01/2026 - 17:05
భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ప్రతి నెలలో జరుగుతున్న యూపీఐ లావాదేవీలు ఎక్కువవుతున్నాయి. గత నెలలో (డిసెంబర్ 2025) కూడా యూపీఐ లావాదేవీలు భారీగా పెరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.
డిసెంబర్ 2025లో జరిగిమ మొత్తం యూపీఐ లావాదేవీలు 21.6 బిలియన్లు. వీటి విలువ రూ.27.97 లక్షల కోట్లు. గతేడాదితో పోలీస్తే లావాదేవీలు 29 శాతం పెరిగింది. కాబట్టి మొత్తం మీద ఇప్పటి వరకు నమోదైనవాటిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. నవంబర్లో జరిగిన లావాదేవీలు 20.47 బిలియన్లు.
#
Tags : 1