Weather: ఏపీకి భారీ వర్ష సూచన
Breaking News
ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కోసం రూ.500 కోట్లతో ట్రస్ట్
ఏపీకి బిగ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
16 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ, సప్త సముద్రాలు దాటి పెళ్లి : వైరల్ లవ్ స్టోరీ
తస్మాత్ జాగ్రత్త.. అలాంటి రీల్స్ చేస్తే జైలుకే!
కాంగ్రెస్కు షాక్.. లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కుమారుడు అరెస్ట్
బనకచర్ల గురించి చంద్రబాబు అతిగా మాట్లాడారు: సీపీఐ నారాయణ
చరిత్రపుటల్లోకెక్కిన జోస్ బట్లర్
సర్వేలతో కూటమి ఎమ్మెల్యేల హడల్
పేదలు కాదు.. పెద్దలు కూడా హైడ్రా టార్గెట్: రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
భూమికి ఉద్యోగం కేసు.. లాలూకు చుక్కెదురు
బెంగళూరులో హైటెన్షన్.. 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
20 స్కూల్స్కు బాంబు బెదిరింపులు.. టెన్షన్లో పేరెంట్స్
తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత.. జేసీ వర్గీయుల ఓవరాక్షన్
Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ
ఇంగ్లండ్ వికెట్కీపర్ మహోగ్రరూపం.. 11 సిక్సర్లు, 11 ఫోర్లతో విధ్వంసకర శతకం
జస్టిస్ యశ్వంత్ వర్మ ఎపిసోడ్లో ట్విస్ట్
మా దేశానికి ట్రంప్.. పాక్ మీడియా కలరింగ్.. వైట్హౌస్ వార్నింగ్
కెప్టెన్గా నితీశ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్లో బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్
ప్రాణం తీసిన ప్రేమ పంచాయితీ!
మేడిన్ ఇండియా ‘కియా క్యారెన్స్ క్లావిస్’
Published on Wed, 07/16/2025 - 02:14
న్యూఢిల్లీ: వాహనాల తయారీ సంస్థ కియా ఇండియా, దేశీయంగా తయారు చేసిన తొలి ఎలక్ట్రిక్ వాహనం క్యారెన్స్ క్లావిస్ ఈవీని ఆవిష్కరించింది. ఇది 404 కి.మీ., 490 కి.మీ. రేంజిని ఇచ్చేలా రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ధరలు రూ. 17.99 లక్షల నుంచి రూ. 24.49 లక్షలుగా ఉంటుంది.
ఫాస్ట్ చార్జర్తో 39 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు చార్జింగ్ అవుతుందని కియా ఇండియా ఎండీ గ్వాంగూ లీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లోని ప్లాంటులో కియా ఈ కార్లను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రస్తుతం ఈవీ6, ఈవీ9 పేరిట రెండు ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకుని, విక్రయిస్తోంది.
#
Tags : 1